Labels

Wednesday, 4 November 2015

ముఖ్యమంత్రిని అభినందించిన కాపు సంఘ నేతలు

- కాపు కార్పోరేషన్ ఏర్పాటుపై హర్షం
- 22న విజయవాడలో కాపు సర్వసమ్మేళనం
                 విజయవాడ, నవంబర్ 3: విజయవాడ నగరంలో ఈనెల 22 వ తేదీన ‘సర్వకాపు సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు విజయవాడ నగర కాపు సంఘ నేతలు శ్రీ మల్లెమూడి కోటయ్య, మల్లెమూడి పిచ్చయ్య నాయుడు,  21 వ డివిజన్ కార్పోరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. విజయవాడ సెంట్రల్ శాసన సభ్యుడు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో వీరు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
కాపుల అభ్యున్నతికి రూ.100 కోట్లతో ‘కాపు కార్పోరేషన్’ ఏర్పాటు చేసినందుకు వారు చంద్రబాబును